WNP: జనసేన పట్టణ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈనెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తలకు భరోసా కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పార్లమెంట్ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. జనసైనికులందరూ వాలంటీర్ల ద్వారా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.