KMR: విద్యార్థులు కంటి సమస్యలు రాకుండా పౌష్టికాహారమైన చేపలు గుడ్డు తినాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. రాజంపేటలోని ZPHS గుండారం పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.