ASF: ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం పెద్దలు, వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ వేళ నిర్ణీత సమయం వరకే దుకాణాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.