వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (నావంధీగి) రైల్వే స్టేషన్లో హుబ్లీ ట్రైన్ ఆపాలని 13 ఏళ్లగా కలగా మిగిలిన సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషితో వారి కల నేటితో నెరవేరింది. ఎంపీ కోరిక మేరకు కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులతో ఇవాళ హుబ్లీ రైలును బషీరాబాద్లో ఆపారు. ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రైల్లో హైదరాబాద్ వరకు ప్రయాణించారు.