సూర్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇదివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’24’ క్లాసిక్ హిట్గా నిలిచింది. ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వీరి కొత్త సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.