AP: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 20 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మరోవైపు ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు సహా 15 మంది చకిత్స పొందుతున్నారు.
Tags :