NRML: ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ‘ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ నినాదంతో ప్రభుత్వం మహిళాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.