భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్కు తప్పకుండా ఎంపిక చేయాలని కోరాడు. కోహ్లీ ఆట తీరు, రోహిత్ ఫిట్నెస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. కాగా, జూన్లో అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు వీరిద్దరూ ఎంపికయ్యారు.