VKB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగిన జాతరలో పసిపాప మృతి పట్ల కొడంగల్ నియోజకవర్గం బీసీ యువ నాయకుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని చూడకముందే పసిపాప కుల వివక్షతకు గురైందని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని, పాప కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన సూచించారు.