విశాఖ జిల్లా అధికారులు ఆధ్వర్యంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119 జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ, నిర్వహించారు. జేసీ విద్యాధరి, వివిధ సంఘాల నాయకులు హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పట్టాభిరాం పాల్గొన్నారు.