NDL: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు క్షేత్రస్థాయి పరిశీలన, మ్యాపింగ్, వర్షపు నీటి నిల్వ, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రాణాలికలను అమలు చేయడం అత్యవసరమని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో భూగర్భ జలాల పెంపుదలపై సంబంధిత శాకాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6 నుంచి జూలై14 వరకు 100 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించారు.