ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని, గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DDRC) సమావేశంలో శనివారం మంత్రుల నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనుల గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.