BDK: కొత్తగూడెం పట్టణం లక్ష్మీదేవిపల్లి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు సాగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అద్భుతమైనదని పాల్గొనడం సంతోషకరమని దేవి ప్రసన్న తెలిపారు. క్రైస్తవ సోదరుల ఐక్యతకు నిదర్శనం అని అన్నారు.