SKLM: బైబిల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం అని జిల్లా ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇవాళ ఉదయం జిల్లాలోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం క్రైస్తవులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ యువత పాల్గొన్నారు.