W.G: పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ‘కారుమూరితో మేము’ కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలానికి సంబంధించి పార్టీ గ్రామ అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ అధ్యక్షులు ఆయా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.