ATP: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సరిపూటి రమణను అనంతపురంలో ఘనంగా సన్మానించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ టీడీపీ కార్యకర్తగా ఆయన ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో నాయకులు రమణను కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.