HYD: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్కు చెందిన నజీరుద్దీన్ ఫ్యామిలీలో 18 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడు. ఫ్యామిలీని మొత్తం కోల్పోయిన అతడు ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్స్గ్రేషియా కింద చెక్కు మంజూరై నెలలు గడుస్తోన్న బాధితుడికి అందడం లేదని స్థానిక నాయకుడు అస్లాం RTI ద్వారా ఫిర్యాదు చేశాడు.