VKB: పరిగి మండలం రంగంపల్లిలో బుధవారం పద్మమ్మ (65)అనుమానాస్పద స్థితిలో రక్తపు మాడుగులో మృతి చెందింది. మృతురాలి భర్త ASIగా పనిచేస్తూ పదవి విరమణ పొంది అనారోగ్యంతో చనిపోయాడు. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామంలో కొంత కాలంగా నివసిస్తోంది. ముఖంపై, ఛాతిపై గాయల మాదిరిగా ఉండడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.