SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామంలో పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు కలిసి పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.