NLG: ఏపీకి చెందిన కృష్ణ యూనియన్ ‘విజయ తెలంగాణ’ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తోందని రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్త అమిత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు NDDB రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.