SKLM: నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని, అవి జీవితంలో భాగం కావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేఆర్ స్టేడియంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. గెలుపొందిన విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, తదితరులు పాల్గొన్నారు.