KNR: రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏం నరేందర్ రెడ్డికి సాయంత్రం అధికారులు నియామక పత్రాన్ని అందజేసిన కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.