RR: చేవెళ్ల పట్టణంలోని సీతారాముల కళ్యాణ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ రాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.