JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి భార్గవరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు, సీట్లు పంపిణీ చేశారు. పార్టీ స్థాపించి నేటికి 44 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీనే అని అన్నారు.