JGL: కొండగట్టు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా ఏప్రిల్ 1న నిర్వహించాలని నిర్ణయించిన గిరిప్రదక్షిణను అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 2కు మార్చినట్లు వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం వెల్లడించారు. ఈ మార్పును భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కార్యక్రమం యథావిధిగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుందని తెలిపారు