NZB: మోపాల్ మండలం కులాస్పూర్లో బుధవారం పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ బాబురావు మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులకు ప్రాణాంతకమని, ఇది గాలి, ఆహారం ద్వారా ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు.