SRD: లోక్-అదాలత్లో కేసుల పరిష్కారంలో సంగారెడి జిల్లా రికార్డు క్రియేట్ చేసిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4868 కేసుల్లో రాజీ కుదుర్చామన్నారు. సైబర్ బాధితులకు రూ. 1.42 కోట్లు తిరిగి అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అద్భుత సమన్వయం, సేవా భావంతో పనిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.