KRNL: గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కె. ఈ శ్యాం కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తూ, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.