JGL: లోక్ అదాలత్లతోనే కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తోందని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు అన్నారు. మెట్పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కక్షిదారుల ప్రయోజనాల కోసమే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు పరస్పరం రాజీపడటం ద్వారా డబ్బుతోపాటు సమయం ఆదావుతుందన్నారు.