MHBD: కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ రావులపై ఆరోపణలు సరికాదని తొర్రూరు మండలంలోని మడిపల్లి, సోమారం సర్పంచులు రామలింగం, లింగమూర్తిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా గెలవలేని వ్యక్తులు మా నాయకుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సోమేశ్వరరావు లాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు.