PPM: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం పార్వతీపురం పురపాలక కార్యాలయానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. పుర కమిషనర్ డి. పావని ఈ విషయాన్ని తెలిపారు. అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతుంది. పలు ప్రాంతాల్లో పర్యటన ఉంటుంది. పార్వతీపురం అభివృద్ధి కూటమితోనే సాధ్యం అన్నారు.