MDK: తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇవాళ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ బ్లెస్సీ, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్ గౌడ్, సౌజన్య, వెంకటరమణ, కవిత పాల్గొన్నారు.