KNR: వ్యవసాయం, గ్రామీణ పరివర్తనపై ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ పోస్ట్-బడ్జెట్ వెబ్నార్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జమ్మికుంటలోని రైతు వేదిక ఆబాదిలో ప్రసారం చేయనున్నట్లు AO షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. అధిక విలువైన పంటలు, డిజిటల్ వ్యవసాయం, మత్స్య అభివృద్ధి వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.