KNR: రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బందికి సన్మానం చేశారు. సర్పంచ్ వెన్నం మల్లేష్, పంచాయతీ కార్యదర్శి దురిశెట్టి నరసయ్య ఆధ్వర్యంలో వారిని సత్కరించి నిత్యవసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు.