HNK: కమలాపూర్ మండలం శనిగరం తాటి వనంలో గంజాయి సేవిస్తున్నారని సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి పట్టుకున్నట్లు సీఐ నవీన్ తెలిపారు. పట్టుబడిన వారు ముగ్గురు మైనర్లు అని గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.