ADB: గుడిహాత్నూర్ మండలంలోని దొంగర్గావ్ గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రంజాన్ (ఇద్) విందులో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.