MDK: ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని టెక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ సూచించారు. అల్లాదుర్గం కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో రాజీ కాదగిన కేసులను కక్షిదారులు, అర్జీదారులు ఇరువురు రాజీ అయితే తొలగించుకోవచ్చన్నారు. దీంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసులు, ఈ-పెట్టి కేసులు తక్కువ జరిమానాతో తొలగించుకోవచ్చని పేర్కొన్నారు.