PLD: ‘రైతన్నా మీకోసం-అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం వేలూరు, యడ్లపాడు మండలం సందెపూడి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వేలూరు గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.