WNP: ఆత్మకూర్ మండలంలోని ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ముందు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉండడం చాలా సౌకర్యంగా మారిందని రోగులకు కలెక్టర్ తెలిపారు.