BHPL: గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేకల సమ్మయ్య కుటుంబాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.