HYD: మైనింగ్పై అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గం BRS పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. BRS ఎమ్మెల్యేలు అందరు కలిసి అసెంబ్లీ స్పీకర్ చైర్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.