SDPT: తొగుట వ్యవసాయ మార్కెట్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లను ఆత్మ కమిటీ ఛైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC ఛైర్మన్ విజయ్ రెడ్డి ప్రారంభించారు. టోకన్ల విధానంలో సాగే ఈ ప్రక్రియలో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం కొందరు చేసే రెచ్చగొట్టే మాటలను నమ్మవద్దని సూచించారు.