WGL: వరంగల్ నగరంలో మరమ్మతు పనుల కారణంగా మూడు సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సబ్ స్టేషన్ ఏజే మిల్స్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ తెలిపారు. అలాగే మండిబజార్, కాశీబుగ్గ, చౌరస్తా, నూతన కలెక్టరేట్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.