WNP: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం రూ.18000గా నిర్ణయించాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని CITU ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పూర్తయిన నేటికీ ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు.