SDPT: చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇరువురు కమ్మరి నర్సయ్య, వైనాల భూమవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం పంపించగా శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు స్థానిక నాయకులు అందజేశారు.