MULG: ఆపరేషన్ కగార్ గడువు ముగిసింది ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు మావోలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొందరు నేతలు తక్కళ్లపల్లి వాసుదేవరావు, బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య డీజీపీ ఎదుట లొంగిపోగా, పలు రాష్ట్రాలకు చెందిన 90 మందికి పైగా మావోలు ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.