GDWL: ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు భవిష్యత్తులో అధికారులుగా మారి ప్రజలకు సేవ చేయాలని ఎంఈవో భగీరథరెడ్డి అన్నారు. రాజోలి (M) నసనూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో హాజరయ్యారు. స్కావెంజర్ విషయంలో గ్రామ ప్రజల మధ్య ఉన్న అనిశ్చితిని సామరస్యంగా ఎంఈవో పరిష్కరించారు.