SRD: జిల్లాలో జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గన్న జరిగిందని తెలిపారు. ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిగేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పారు.