NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు దుబ్బ కాల్వలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని MLA ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు పాల్గొన్నారు.