MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామం మల్లన్న ఆలయంలో రెండు నెలల పసి పాపను, ఆ గ్రామ సర్పంచ్ కాలితో తన్నడంతో పాప మరణించింది. ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామంలో స్వామి వివేకానంద యువ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.